అధికారికంగా చర్చలు జరుగలేదు..
కేంద్ర కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది..
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే..
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సవిూపిస్తున్న వేళ పొత్తుల అంశం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయని అంతా భావించినప్పటికీ చివరి నిమిషంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. ఈ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...