Saturday, July 27, 2024

leader

రైతులకోసం కేంద్రం అందిస్తున్న సబ్సీడీలు అమోఘం..

క్షుణ్ణంగా వివరించిన బీజేపీ మహిళా నాయకురాలు రాణీ రుద్రమ.. తెలంగాణ రైతన్నలకు మోడి సర్కారు చేస్తున్న మేలును అందరికీ అర్థం అయ్యే బాషలో అద్బుతంగా చెప్పారు రాణీ రుద్రమ.. రైతులు వ్యవసాయంలో వాడే45 కేజీల యూరియా బస్తా అసలు ధర - రూ. 2503/-.. రైతు చెల్లించే ధర - రూ. 267/-.. కేంద్రంలోని బీజేపీ...

ఆర్ధిక సాయం చేసిన బీ.ఆర్.ఎస్. నాయకులు నాగపురి కిరణ్ కుమార్..

జనగామ జిల్లా కేంద్ర గణేష్ వాడ నిరుపేద పద్మశాలి సామాజికవర్గానికి చెందిన కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ .. జనగామ జిల్లా కేంద్రం, గణేష్ వాడ ప్రాంత నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన చింతకింది శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. స్థానిక నాయకుల ద్వారా...

ప్రధాని మోడీకి కళ్లు మూసుకుపోయాయి.. తెలంగాణ అభివృద్ధి కనుపడట్లే

కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం 40 శాతం కరప్షన్ కు పాల్పడుతుందని ప్రజలు గద్దె దించారు. ప్రధాని మోడీ ..ప్రతిపక్ష పార్టీలు కరప్షన్ కు పాల్పడుతున్నాయని చెప్పడం సిగ్గుచేటు.. 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని.. రూ. 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం ఏంటి..? ఘాటు విమర్శలు చేసిన సీనియర్ నేత డా. దాసోజు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -