నల్లపాడులో జ్యోతి వెలించి ప్రారంభం
దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచేలా క్రీడలు
ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను ఎంపిక చేయడమే లక్ష్యం
ఫిబ్రవరి 10 వరకు క్రీడల నిర్వహణ
అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామన్న సిఎం జగన్
అమరావతి : ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో వీటిని ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...