ఇటలీ పార్లమెంట్లో అరుదైన దృశ్యం చోటుచేసుకున్నది. ఆ దేశానికి చెందిన మహిళా ఎంపీ గిల్డా స్పోర్టిల్లోతన కుమారుడికి పార్లమెంట్ హాల్లోనే పాలు ఇచ్చింది. సభ్యులు కూర్చునే బెంచ్ వద్ద పిల్లోడిని ఎత్తుకుని చనుబాలు తాగించింది. ఈ ఘటన పట్ల తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. సంప్రదాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న...
బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై బీజేపీ నేతలు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. ఆ అంశంపై ప్రశ్నలు వేస్తే సైలెంట్గా మారిపోతున్నారు. అయితే మహారాష్ట్రకు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే మాత్రం స్పందించారు. ఎవరైనా మహిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆ తర్వాత ఫిర్యాదు సరైందా కాదా...