Friday, October 25, 2024
spot_img

kurnool dist

మంత్రాలయానికి మరో మణిహారం..

108 అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహం.. ప్రపంచంలోనే అతి పెద్దదైన రాములవారి స్టాచ్యూ.. వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన అమిత్‌షా.. తుంగభద్ర నదీతీరంలో రామరాజ్య స్థాపన.. మంత్రాలయంలో నెలకొననున్న మహాద్భుతం.. రూ. 300 కోట్లతో నిర్మించనున్న ఆలయం.. మరో రెండేళ్లలో భక్తజనానికి అందుబాటులో.. భూమి పూజ చేసిన మంత్రాలయ మఠాధిపతి డా. సుభుదేంద్ర తీర్ధ.. జై శ్రీరామ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్‌ల ఆధ్వర్యంలో మహోన్నత కార్యక్రమం.. రాయలసీమ...

భార్యను,అత్తను దారుణంగా చంపిన అల్లుడు..

మరో గ్రామంలో కాపురం పెడుదామని కోరినా వినకుండా ఘర్షణ పడుతున్న భార్యను, అత్తను దారుణంగా చంపిన అల్లుడు ఉదంతం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కౌతాలం మండలం బాపురం గ్రామానికి చెందిన మహాదేవి(25) అనే వివాహితకు కర్ణాటక రాష్ట్రం టెక్కలికోటకు చెందిన బోయ రమేశ్‌తో నెల రోజుల క్రితం రెండో వివాహం జరిగింది. వివాహం...

అఖిలప్రియకు బెయిల్..

కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసుల్లో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 17న కర్నూలు జిల్లా నంద్యాలలో నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఇరువర్గాలు ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో స్థానిక టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, మాజీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -