తమ హక్కులకోసం పోరాటం చేస్తున్నారు..
ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది..
చేవెళ్లలో పండగ సాయన్న విగ్రహావిష్కరణ..
కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..
హాజరైన పలువురు ప్రముఖులు..
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల తిరుగుబాటు ఒక ఉప్పెనలా దూసుకునిపోతోంది.. తమ హక్కులకోసం దశ దిశలా నినదిస్తున్నారు.. ముదిరాజులు ఒకే తాటిపైకి రావడం ముదావహం.. బహుజనుల రాజ్యం ఏర్పడటానికి ఈ ఉద్యమం మరింత ప్రాణం...
కూకట్ పల్లి, గోకుల్ ప్లాట్స్ 9వ ఫేస్ లో అమాయకులనే టార్గెట్ చేస్తూ అవినీతి దందా..
అధిక వడ్డీల ఆశ చూపి డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసి ప్లాన్ తో ప్రజల జీవితాలతో చెలగాటం..
నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా తడి గుడ్డతో గొంతు కోస్తున్న వైనం…
శ్రీనివాసరావు కందుల.. సీ.ఈ.ఓ. ఎం.డి, జారుకునే లోపేనిఘా విభాగాల వారు అదుపులోకి తీసుకోవాలి..
మాజీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...