రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా
జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం
దాదాపు 6 వేల మందికి ఆహ్వానాలు
సోనియా, ఖర్గేలకు కూడా ఆహ్వానం
జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియన్ నాయకురాలు...
ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా
జంతర్మంతర్ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు
భద్రతా వైఫల్యం, ప్రభుతంపై విమర్శలు
భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్ గాంధీ
రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం
ఎంపీల సస్పెన్షన్పై ఖర్గే తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద...
మమత బెనర్జీ, కేజ్రీవాల్ మద్దతు
సున్నితంగా తిరస్కరించిన ఖర్గే
ఎన్నికల తరువాతే చర్చిద్దామన్న చీఫ్
141 ఎంపీల సస్పెన్షన్ పై మండిపాటు
ముగిసిన ఇండియా కూటమి భేటీ..
22న దేశ వ్యాప్తంగా ఆందోళన పిలుపు
జనవరి రెండో వారంలోగా సీట్ల పంపకాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడీవేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతోపాటు.. తాజా రాజకీయ...
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన..
ఎంతో మేధోమధనం అనంతరం నిర్ణయం..
పక్కా వ్యూహంతో అభ్యర్థుల ప్రకటన..
సమతుల్యత పాటించిన కాంగ్రెస్ అధిష్టానం..
ఈసీఈ ముందు లిస్ట్ ను పెట్టిన కేసీ వేణుగోపాల్..
పార్టీలో చేరికలు దాదాపు ఖరారు..
60 స్థానాలకు బదులు 45 మందితో రెండో జాబితా..
న్యూ ఢిల్లీ : కొంత ఆలస్యమైనా.. ఎంతో మేధోమధనం జరిగిన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో...
రాజీనామా లేఖను ఖర్గేకు పంపించిన లక్ష్మయ్య
జనగామ టికెట్ దక్కలేదన్న ఉద్దేశంతో గుడ్బై
పొన్నాల త్వరలోనే బీఆర్ఎస్లో చేరే అవకాశం
కేటీఆర్తో మంతనాలు.. బీఆర్ఎస్లో చేరికకు సిద్దం
బీసీ కార్డును ఉపయోగిస్తూ కాంగ్రెస్పై విమర్శలు
హైదరాబాద్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్బై చెప్పారు. జనగామ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న...
రాజ్యసభలో ఖర్గే తీవ్ర అసహనంన్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఖర్గే మాట్లాడుతుండగా పాలకపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించడంతో ఓ దశలో ఖర్గే సహనం కోల్పోయారు. సభ్యులు అదే పనిగా నినాదాలు చేస్తుండటంతో ఆయన ఒకింత ఆగ్రహానికి...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...