Friday, October 25, 2024
spot_img

karnataka cm

తెలంగాణ పరిస్థితి కూడా ఇంతేనా

హామీలు గుప్పించి మోసం చేస్తారా కర్నాటక సిఎం వ్యాఖ్యలపై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ యుద్దానికి దిగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సాకులు చెబుతున్నారంటూ గులాబీ నేతలు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే...

10 ఏళ్లుగా ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు

కేసీర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడు కేసీఆర్ ను గద్దె దింపి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి ప్రజల సంక్షేమం కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్, బీజేపీకి తేడా లేదు… రెండు పార్టీలు ఒక్కటే అంజన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి కార్నర్ మీటింగ్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైదరాబాద్ :...

ఒక్క డోసుకు రూ. 17కోట్లు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ ఈ ఇంజెక్షన్‌ సింగిల్‌డోస్‌ ఖరీదు రూ.17 కోట్లు ఈ విషయంపై మోడీని కలిసిన కర్ణాటక సీఎం ఈ ప్రపంచంలోనే ఖరీదైన ఈ ఇంజెక్షన్‌ పేరు జోల్జెన్స్మా. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి ఈ ఇంజెక్షన్‌ను ఇస్తారు. ఇది భారతదేశంలో ఆమోదించబడనప్పటికీ, వైద్యుని సిఫార్సు, ప్రభుత్వ ఆమోదం ద్వారా దీన్ని దిగుమతి చేసుకోవచ్చు....

ఢిల్లీకి వెళ్లడం లేదు

నా బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలు ఇతరుల సంఖ్యాబలం గురించి నాకు సంబంధం లేదు సీఎం ఎంపికపై కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిరచారని ఆవేదన క్షేత్రస్థాయి నుండి మరింత సహకారం ఉంటే మరిన్ని సీట్లు పెరిగేవన్న డీకే సిద్దరామయ్యతో హైకమాండ్‌ చర్చలు.. అనూహ్యంగా ఢిల్లీకి డీకేకు పిలుపు న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరానేదానిపై ఉత్కంఠ వీడడం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -