Friday, May 17, 2024

kadium

ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి అందజేశారు. వీరి రాజీనామాలను మండలి చైర్మన్‌ ఆమోదించారు. ఇటీవలే జరిగిన...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -