Saturday, April 27, 2024

journalists

21 మంది జర్నలిస్టుల దుర్మరణం..

ఇజ్రాయిల్, హమాస్ ల యుద్ధ ఫలితం.. వివరాలు వెల్లడించిన కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్.. గాజా : ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భీకర బాంబుల దాడుల్లో 21 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ వెల్లడించింది. మృతుల్లో 18 మంది...

రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు..

వరంగల్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలపై అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో తుది జాబితా రూపొందించాలని సూచన.. జర్నలిస్టుల భేటీలో వెల్లడించిన మంత్రి.. హన్మకొండ జిల్లాల్లోని జర్నలిస్టు లందరికీ వెంటనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్, ఐ టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇక్కడ...

ఆజ్ కి బాత్

ఈ రోజుల్లో.. జర్నలిస్టులే జనం గోడు మరిచిపార్టీ కార్యకర్తలై జేజేల నినాదాలు రాసుకొస్తున్నారు.ఎదురు తిరగాల్సిన ఎడిటర్లే ఎదురెల్లిపోయిసాష్టాంగ నమస్కారం చేసి పొద్దుకో పార్టీకిపట్టాభిషేకం చేస్తున్నారు.చైతన్యం చేయాల్సిన పత్రికలే జనం బుర్రలలోకినిస్సారమైన భావాలను జొప్పించిఉద్యమహీనులని చేస్తున్నాయి.వాస్తవాలను రాయలేని పత్రికలు సమాజాన్నితప్పుదోవన నడిపిస్తున్నాయి.తెర వెనుక సంఘటనలపై మన్నుగప్పి ఉత్తుత్తిభావాలను ప్రచారం చేసే పాడు పత్రికల కాలంఇప్పుడు నడుస్తోంది.గద్దే...

అక్షరాన్ని నమ్ముకున్నఅక్షర యోధులు

సమాజం కోసం కలం పట్టిన చేతులు..గూడు కోసం చేయి చాపి అడుక్కుంటున్నాపట్టించుకోని నేతలు…కలానికి రెండంచుల ఖడ్గం అని అంటారే..కానీ..పక్షపాత ధోరణితో పాలకుల కుటిలబుద్ధిదేనికి నిదర్శనం..అక్షరాన్ని నమ్ముకున్నఅక్షర యోధులకు..గూడు కోసం జాగ ఇవ్వడం అంత కష్టమా…మీ కబ్జాలు అడిగామా !?ధన ధాన్యాలు అడిగామా!?మణి మాణిక్యాలు అడిగామా!?కాస్తంత నీడ కోసం గుంటెడు జాగఇమ్మని పోరాడుతున్నాo…పట్టించు కోని పాలకులనుఏమని...

జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ..

సర్క్యులర్ జారీ చేసిన హైదరాబాద్​ డీఈఓ.. హర్షం వ్యక్తం చేసిన హెచ్.యూ.జే.. హైదరాబాద్ : హైదరాబాద్​ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆర్​.రోహిణి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ ఎడ్యకేషనల్​ ఆఫీసర్స్​, డిప్యూటీ ఇన్​స్పెక్టర్స్​ ఆఫ్​ స్కూల్స్​, ప్రైవేట్​...

ఎల్బీనగర్ జర్నలిస్టులందరికీ అండగా ఉంటా ..

గురువారం రోజు ఉదయం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ జె ఏ సి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం బీ.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ని బిఎన్ రెడ్డి నగర్ కాలనీలోని వారి నివాసంలో కలిసి, నియోజకవర్గం పరిధిలోని అందరు జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు మంజూరు చేయించాలని కోరుతూ వినతి పత్రం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -