జమ్మూ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే`47 రైఫిళ్లు, 10 మ్యాగ్జిన్లు, ఇతర ఆయుధాలను భద్రతా దళాలు సీజ్ చేశాయి. రాజౌరీ జిల్లాలోని కాల్కోట్ లో ఉన్న బాజీమాల్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. రాజౌరీ ఎదురుకాల్పుల్లో మరణించిన అయిదు మంది ఆర్మీ సిబ్బందికి ఇవాళ పుష్ప నివాళి అర్పించారు. రోమియో...
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు త్వరలోనే నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలో కేంద్ర ఎన్నికల కమిషన్, జమ్మూ-కశ్మీరు ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తాయని తెలిపింది. తొలి దశలో పంచాయతీ ఎన్నికలు, రెండో దశలో పురపాలక సంఘాల ఎన్నికలు, మూడో...
హిమాచల్లో 30 మంది మృత్యువాత
వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు
విరిగిపడుతున్న కొండచరియలు
3వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా
సిమ్లా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...