Friday, October 25, 2024
spot_img

jagan

హాట్‌టాపిక్‌గా మారిన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు..

సీఎం జగన్‌ కామెంట్స్‌తో రేగిన కాక కౌంటర్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అమరావతి : కురుక్షేత్ర యుద్ధం.. కౌరవులు.. పాండవులు.. ఇదే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన రాజకీయం.. రాబోయే ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించిన సీఎం జగన్‌ కామెంట్స్‌తో ఈ కాక రేగింది. ఆయనకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కృష్ణా జిల్లా...

అంగళ్లు గ్రామంలో వైసిపి దాడులతో ఉద్రిక్తత

పుంగనూరు పుడింగి సంగతి తేలుస్తా బాంబులకే బయపడలేదు..రాళ్లకు భయపడతానా? టిడిపి కార్యకర్తతలపై దాడులు జరుగుతున్నా పోలీసుల ప్రేక్షకపాత్ర మంత్రి పెద్దిరెడ్డి తీరుపై మండిపడ్డ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, పుంగనూరుకు వెళ్తున్నా.. అక్కడ పుడిరగి సంగతి తేలుస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు...

వలంటీర్ల వ్యవస్థ లేకుంటే దేశం ఏవిూ ఆగిపోదు

సమాంతర వ్యవస్థతో చేటు తప్ప ఉపయోగం లేదు మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఏలూరు వలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు. వలంటీర్లు చేసే ప్రతీ తప్పుడు పని...

జగన్ ఇంకోసారి గెలిచినా అభ్యంతరం లేదు..

సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన పవన్ కళ్యాణ్.. కానీ బెదిరింపులకు దిగితే నాలో రెండో కోణాన్ని చూస్తారు.. నీ పరిపాలన బాగుంటే నువ్వు గెలిచి చూపించు.. మకిలిపురం బహిరంగ సభలో నిప్పులు చెరిగిన పవన్.. అమరావతి,‘‘ జగన్ బాగా పరిపాలించి ఇంకోసారి గెలిచినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవ్వరూ పోటీ చేయకూడదని బెదిరిస్తే.. ఇప్పుటిదాకా రాజకీయ నాయకుడిని మాత్రమే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -