జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్..
దొంగ ఓట్లతో మళ్ళీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది..
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో పోటీ పడుతున్నాయి..
కేంద్రం ఇచ్చే నిధులతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతో ఇంతో మేలు జరుగుతోంది..
ఓటర్ చైతన్య మహాభియాన్ కార్యక్రమంలో బండి వర్చువల్ గా...
అమరావతిని దెబ్బతీయడంతో ఆగిన అభివృద్ది
పోలవరం ఆలస్యం కావడంతో వెనక్కి పోయిన పురోగతి
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయ అడుగులు
మీడియాతో చిట్చాట్లో చంద్రబాబు ఆవేదనఅమరావతి : సీఎం జగన్ ఒక మూర్ఖడని.. రాజధాని అమరావతిని చంపేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతి ఉండి ఉంటే చాలా అద్భుతమైన నగరంగా ఉండేదన్నారు. హైదరాబాద్ను ఆనాడు అభివృద్ధి...
ఎమ్మెల్సీ నవీన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సరస్వతి పుత్రిక చరిత శ్రీ కు లాప్టాప్ బహూకరించారు టి.ఎస్.టి.ఎస్. చైర్మన్ పాటీమీద జగన్మోహన్ రావు.. రామన్న మదిలో మెదిలిన ఆలోచన కనుగుణంగా రామన్న జన్మదిన సందర్భంగా చేపట్టిన బృహత్ కార్యక్రమం గిఫ్ట్ ఏ స్మైల్ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...