జనగామ జిల్లా కోసం పోరాడిన విద్యార్థులకు జనగామ జిల్లాలో భవిష్యత్తు లేకుండా చేశారని జనగామ జిల్లా విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. మంగళవారం రోజు జనగామ జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో టీజీవీపీ, ఎస్.ఎఫ్.ఐ., వీ.ఎస్.ఎఫ్., టి.వీ.యూ.వీ., ఆర్.వీ.ఎస్., టి.బీ,వీ.ఎస్., బీ.సి.ఎస్.ఎఫ్., ఎస్.వీ.ఎస్., విద్యార్థి సంఘాలు సమావేశమై జనగామ జిల్లాలో విద్యా వ్యవస్థ...
త్వరలో వరంగల్ లో భారీ బహిరంగ సభ..
గౌడులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడమే తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ లక్ష్యమని గౌడ సంఘాల నాయకులు అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని గోపాలపూర్ కళా ఫంక్షన్ హాల్ లో ఆదివారం రోజున బొనగాని యాదగిరి గౌడ్ అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ గౌడ సంఘాల నాయకులతో...
హాస్పిటల్ డాక్టర్స్ ప్రైవేట్ గా సీటీ స్కాన్ సెంటర్స్ నడుపుతున్నారు..
రేట్ కూడా ఇష్టం వచ్చినట్టు ఒక్కొరికీ ఒక్కోరకంగా వసూలు..
జనగామ ప్రజలకు ప్రభుత్వ సీటీ స్కాన్, వెంటిలేటర్ సౌకర్యాలు ఎప్పుడు వస్తాయి..? ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు అంటూ సూటిగా జనగామ జేఏసీ సూటిగా ప్రశ్నించింది.. జనగాం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మేడిపండు లాంటిది. మెడి పండు...
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకై వినతిపత్రం సమర్పణ..
మంత్రి సబితా సూచనల మేరకు కలెక్టరేట్ కి వెళ్లిన జేఏసీ నాయకులు..
సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ తిరుపతి రావు..
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకై శుక్రవారం నాడు.. ఎల్.బీ. నగర్ జర్నలిస్ట్ జేఏసీ కమిటీ సభ్యుల బృందం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతి రావును కలిసి అర్హులైన...
నిరు పేద తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారినా ప్రైవేట్, కార్పొరేట్ పిజుల దోపిడి అరికట్టాలి.
పేద విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. ఉపాధ్యాయ, అధ్యాపక వేతనాలు ఖరారు చేయాలి.?
ప్రభుత్వ పాఠశాలల నుండి యూనివర్సిటీల వరకు నియామకాలు, ఏకకాలంలో50వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేయాలి.
డిమాండ్ చేసిన కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...