పువ్వు పుడుతూనే పరిమళంతో పుడుతుంది.వికసించే కొద్దీ దాని పరిమిళం పరిమితి పెరుగుతుంది. చైత్రం తన ప్రవేశంతోనే ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. ఈ పరిణామ క్రమ మంతా గతితార్కికతను అనుసరించే నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక ప్రజలతోపాటు నాయకత్వ త్యాగమే స్వయంపాలనను తెచ్చింది.ఉద్యమ రథసారధిగా నాడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టిన పోరాట...
కొవిన్ పోర్టల్ డేటా లీక్ వార్తలను కొట్టిపారేసిన కేంద్రం
ఎలాంటి సమాచార ఉల్లంఘన జరగలేదని స్పష్టం
కొవిన్ పోర్టల్లో సమాచారం గోప్యంగా ఉంటుందని వెల్లడి
దేశంలోని ప్రముఖులు, పౌరుల వ్యక్తిగత వివరాలు.. కొవిన్ పోర్టల్ నుంచి లీకయ్యాయని వచ్చిన వార్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టి పారేసింది. ఆరోగ్యశాఖకు సంబంధించిన కొవిన్...
పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు..హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురంలోని సోడాహాబ్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మల్కాపురంలో బొమ్మల తయారీ పార్కు...
ఢల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత
కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె
చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్ నుంచి బర్తరఫ్
గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే...