కీవ్ : రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనంత భారీస్థాయిలో ఆ దేశానికి చెందిన వైమానిక స్థావరాలపై దాడులు చేశామని, ఎయిర్ఫోర్స్ ఆస్తులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు, తన వ్యక్తిగత వివరాలు తెలిపేందుకు నిరాకరించిన ఓ అమెరికా అధికారి.. ఉక్రెయిన్ గత కొన్ని నెలలుగా అడుగుతున్న దీర్ఘశ్రేణి క్షిపణులను...
మంటల్లో తగులబడ్డ నివాస సముదాయం
63 మంది సజీవ దహనం..
40మందికి పైగా గాయాలు..
20 ఏళ్లలో ఇంత ఘోర ప్రమాదంజరగలేదన్న అధికారులు..
జోహన్స్బర్గ్ : దక్షిణాఫ్రికాలో అతి పెద్ద నగరమైన జోహన్స్బర్గ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. జోహన్స్బర్గ్లోని అతి పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 63 మంది సజీవ దహనం అయ్యారు....
బ్యూనస్ ఏరిస్: బ్రెజిల్లో తండ్రీకొడుకులు విమానాన్ని నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే తండ్రి బీరు తాగుతుండగా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమానం ప్రమాదం లో మరణించారు. కానీ ఆ ఇద్దరికి చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
జూలై...
అరెస్ట్ చేస్తారని భయంతో నిర్ణయం
పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ న్యాయస్థానంఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో అంతర్జాతీయంగా ఒంటరిగా మారిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు మరిన్ని కష్టాలు వెంబడిస్తున్నాయి. జొహన్నెస్బర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరు కానని పుతిన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికా...
ఈనెల 31 నాడు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ జనపథ్,న్యూ ఢిల్లీలో కన్నుల పండుగగా కార్యక్రమ నిర్వహణ..
మీడియా పార్ట్ నర్ గా భాగస్వామ్యమైన ది న్యూస్ మ్యాగజైన్..
వివరాలు తెలియజేసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ స్వచ్చంద సేవా సంస్థవైస్ చైర్మన్ డా. మొహమ్మద్ నిజాముద్దీన్..
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ ఒక స్వచ్చంద సేవా సంస్థ, వైస్...
దేశవ్యాప్తంగా ఘనంగా యోగాడే
రాష్ట్రపతి భవన్లో యోగాలో ద్రౌపది ముర్ము
గుజరాత్లో లక్షమందితో యోగా దినోత్సవం
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్
ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ
యోగా భారత్లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమని వెల్లడి
న్యూఢల్లీదేశవ్యాప్తంగా యోగా డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...