విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు
లోకేశ్పై ఎసిబి కోర్టులో మరో పిటిషన్
విజయవాడ : ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు సూచించింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు శుక్రవారం...
ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ లో ఎటువంటి అక్రమాలూ లేవు
రోజుకో కేసుతో బురదజల్లడమే వైసీపీ విధానం
రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషం గా లేదు
ఎం.ఎస్.స్వామినాథన్ మృతి ఎంతో బాధించిందని చంద్రబాబు అన్నారు
చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అనంతరం మాజీ మంత్రి నారాయణ..
అమరావతి : వ్యవసాయరంగానికి ఎంతో సేవ చేసిన ఎం.ఎస్. స్వామినాథన్ మృతి ఎంతో బాధించిందని చంద్రబాబు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...