టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. గిల్.. నాలుగు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆతడు ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరాడు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ప్రస్తుతం శుభ్మన్ గిల్ అడ్మిట్ అయినట్లు సంబంధిత...
పూర్తి ఆధిపత్యం లో భారత్ జట్టు.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ జట్టు ముందు ఏకంగా 438 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా.. వారిని ఒత్తిడిలో పడేసింది. దీనికితోడు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...