కానీ గజినీలకు అర్థం కాలేదు : మంత్రి హరీశ్రావు
హైదరాబాద్ : గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారని మంత్రి హరీశ్రావు చేశారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు....
మంత్రి హరీశ్రావు రాష్ట్రంలోని కొంత మంది నాయకులు డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు..
అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా?
అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీల జీవితమంతా ధర్నాలే అని...
అయ్యా దొరా.. ఏడేండ్ల సంధి రేషన్ కార్డులకురెక్కలొచ్చి ఎగిరిపోయే, దళితులకు మూడెకరాలుదండిగా వచ్చే..డబుల్ బెదురూమ్ ఇండ్లు డంకా భజాయించే..నిరుద్యోగ భృతి నిండుగా ఇస్తివి..ఇగ ఇవి చాలదన్నట్టు సాయి సంసారి..లచ్చి దొంగ అన్నట్టు గృహ లక్ష్మి ,రుణ మాఫీ,కుల సంఘాల బంద్ లా..ఇగో వచ్చే అగొ వచ్చే అన్నట్టు ఈ డ్రామాలేంది దొరా..నువ్వు చేసిన గాయాలు...
సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా..బుధవారం రోజు సీపీఐ అధ్వర్యంలో అర్హులైన వారికి, యిండ్ల స్థలాలు స్థలం ఉన్న వారికి అరు లక్షల రూపాయలు యివ్వాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మార్వో అఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.. తదుపరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సహాయ కార్యదర్శి అది సాయన్న, రాష్ట్ర సమితి సభ్యులు పాతూరి సుగుణమ్మ మాట్లాడుతూ...
వరంగల్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలపై అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో తుది జాబితా రూపొందించాలని సూచన..
జర్నలిస్టుల భేటీలో వెల్లడించిన మంత్రి..
హన్మకొండ జిల్లాల్లోని జర్నలిస్టు లందరికీ వెంటనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్, ఐ టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇక్కడ...