చెట్లను తొలగించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
తన పొలానికి కంచగా వేసుకున్న వైనం
పొంతన లేని సమాధానం చెబుతున్న అధికారులు..సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోట్ల రూపాయలతో ఒక ఉద్య మంలా నాటిన హరితహారం చెట్లను కొందరి వ్యక్తులు అకారణంగా నరికేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని ధర్మపురం గ్రామపంచాయతీలో హరిత...
తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మానవాళి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని భావించిన సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా కోట్లాది మొక్కలను నాటించారని వెల్లడించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అటవీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...