Sunday, May 19, 2024

hanumantha rao

మైనంపల్లి రోహిత్ కు బ్రహ్మరథం పడుతున్న మెదక్ ప్రజలు..

సంక్షేమం పేరుతో నియోజకవర్గంలో దూసుకుపోతున్న రోహిత్ అధికార, ప్రతిపక్ష నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న వైనం కేసీఆర్, కేటీఆర్ లే నా రోల్ మోడలంటున్న మైనంపల్లి రోహిత్.. వారి స్పూర్తితోనే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాని వెల్లడి .. ! పార్టీ అవకాశం ఇస్తే ప్రజలకు మరింతగా సేవ చేస్తానని ప్రకటన .! తాగునీరు, వైద్యం, ఆసరా, బడి పిల్లలకు వసతులు ఒకటేమిటిరోహిత్ చెయ్యని...

అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌..

ఖమ్మం జనగర్జన సభలో కీలక ప్రకటన చేసిన రాహుల్‌ గాంధీ.. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. ల మధ్యే ప్రధాన పోటీ.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి.. తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సభకు భారీ ఎత్తున హాజరైన కాగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు.. బీ.ఆర్.ఎస్. పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి, బట్టి,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -