ప్రమాదంలో నలుగురు దుర్మరణం
హనుమకొండ : హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పెంచికల్పేట శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. వీరు...
ఈ సంఘటనపై యాజమాన్యంపై ఫోక్సో కేసు నమోదు..
హనుమకొండలో చోటుచేసుకున్న దారుణ ఘటన..
హైదరాబాద్ : హనుమకొండ చెన్నై షాపింగ్ మాల్ లో తల్లీ కూతుళ్లపై జరిపిన భౌతిక, లైంగిక దాడి ఉదంతంలో సిబ్బంది, యాజమాన్యంపై సుబేదారి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ నెల 18 వ తేదీన సాయంత్రం షాపింగ్ మాల్ కు...
ఎబివిపి రాష్ట్ర కార్య సమితి సభ్యులు కుంట హర్షవర్ధన్..హైదరాబాద్ హనుమకొండ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యసమితి సభ్యులు కుంట హర్షవర్ధన్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్య పరిష్కరించడానికి సమయం దొరకడం లేదని...
విద్యార్థులు నిరంతరం శ్రామించాలి
సూచించిన కల్లు గీత పారిశ్రామిక ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్
హనుమకొండ, గౌడ విద్యార్థుల లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని తెలంగాణ కల్లు గీత పారిశ్రామిక, ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. హనుమకొండ జిల్లా గోపా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హంటర్...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...