చెన్నారెడ్డి నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది ఇద్దరు టీచర్లు
ఇష్టం వచ్చినప్పుడల్లా డుమ్మాలు కొడుతున్న వైనం..
ఎప్పుడంటే అప్పుడు పాఠశాలను మూసివేసే టీచర్లపై చర్యలు తీసుకోవాలి..
హన్మకొండ : తరచూ విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ డాక్టర్స్ కాలనీ చెన్న రెడ్డి నగర్ వాసులు పలువురు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. చెన్నా రెడ్డి నగర్...
హెచ్చరించిన ఎల్.హెచ్.పి.ఎస్. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్..
హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఎల్.హెచ్.పి.ఎస్. ముఖ్య కార్యకర్తల సమావేశం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో శుక్రవారం రోజు మధ్యాహ్నం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎల్.హెచ్.పి.ఎస్. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...