Monday, May 20, 2024

governor thamilisai

అత్యాధునిక “క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ”పై అంతర్జాతీయ సదస్సు

యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రారంభించిన గవర్నర్ తమిళి సై అభివృద్ధి చెందుతున్న దేశాలలో గత మూడు దశాబ్దాలుగా గర్భధారణలో తీవ్రమైన మూత్రపిండాల గాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ గర్బస్థ పిండం మరణాలు మరియు గర్భధారణలో ఉన్న వ్యక్తి అనారోగ్యంతో సంబంధం కలిగిన ఒక ముఖ్యమైన సమస్యగానే ఉంది. ప్రపంచం నలుమూలనుండి యు...

కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్యులకు చేరువచేయటమే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర లక్ష్యం

లాలపేట్‌లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను ప్రారంభించిన గవర్నర్‌ తమిళసై సికింద్రాబాద్‌ : లాలాపేటలోని ప్రో.జయశంకర్‌ స్టేడియంలో బుధవారం వికసిత భారత్‌ సంకల్ప యాత్రను గవర్నర్‌ తమిళ సై సౌందర రాజన్‌ ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యేలా చేయటమే వికసిత్‌ భారత్‌...

తెలంగాణ అసెంబ్లీ సభ 14వ తేదీకి వాయిదా

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం సభను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అదే రోజున స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. తర్వాతి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -