ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేసిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ..
నిస్సిగ్గుగా సంస్థ అక్రమాలకు సహకరించిన అధికారులు..
హైడ్రో టెస్ట్ జరగలేదంటున్న ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి..
హైడ్రో టెస్ట్ బాజాప్తా జరిగింది అంటున్న నల్గొండ ఈఈ వంశీకృష్ణ, సూర్యాపేట ఈ ఈ వెంకటేశ్వర్లు
ఒక్క గ్రామంలో టెస్ట్ చేయించి నల్గొండ మొత్తం చేయించినట్లు కటింగ్..
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1480...
కమీషన్ల కక్కుర్తితో పూర్తిగాని పనులు
అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తి
ఇదేం మాయరోగం అంటూ ప్రజల ఆవేదనమెదక్ : ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన లా మారింది మెదక్. మెదక్ రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కమిషన్లకు కక్కుర్తి పడి ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
సుమారు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...