గోహతి : అసోంలోని జోరాబత్ ఏరియాలో ఆదివారం రాత్రి గువహటి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ. 21 కోట్లు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
హెరాయిన్ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను...
ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించాడు (teacher chops students hair). దీంతో ఆ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై వివాదం రాజుకున్నది. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. మజులి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ స్కూల్లో గురువారం ఉదయం విద్యార్థులు ప్రేయర్ కోసం సమావేశమయ్యారు....
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...