Wednesday, May 15, 2024

forest

ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురైన భక్తులు

వెంటనే అధికారులకు సమాచారం అందజేత జాగ్రత్తగా వెళ్లాలని మిగతా భక్తులకు సూచన తిరిగి అడవిలోకి వెళ్లిపోయిన ఎలుగుబంటి తిరుమల అలిపిరి నడకదారిలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం 2 వేల నంబర్ మెట్టు దగ్గర...

సూరారం రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణ..

1 లక్ష 15 వేల సీడ్ బాల్స్ పంపిణీ చేసిన అమృత విద్యాలయం, హైదరాబాద్.. సీ20 ప్రపంచ విత్తనబంతుల ప్రచార కార్యక్రమములో భాగంగా నిర్వహణ.. హైదరాబాద్‌లోని అమృత విద్యాలయం, ఆయుద్- మాతా అమృతానందమయి మఠం (మామ్) భక్తుల సహకారంతో సూరారం రిజర్వ్ ఫారెస్ట్‌లో 1 లక్షా 15 వేల సీడ్‌బాల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సీ...

న్యాయం జరిగింది..

మధ్యప్రదేశ్ కూలీకి నష్టపరిహారం చెల్లింపు మంగళ కుటుంబానికి రు.లక్ష చెక్కు అందజేసిన డిఎం చంద్రమోహన్.. ఆదాబ్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం.. అడవిలో మృతి చెందిన మధ్యప్రదేశ్ కూలి కుటుంబానికి న్యాయం జరిగింది.. ఆదాబ్ హైదరాబాద్ మధ్యప్రదేశ్ కూలీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పోరాడిన పోరాటం ఫలించింది. మృతి చెందిన కూలీ కుటుంబానికి సరిగ్గా ఐదు నెలలకు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -