Tuesday, October 3, 2023

Forest officers

తిరుమలలో భక్తుల విషయంలో పలు జాగ్రత్తలు..

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిన చైర్మన్‌ భూమనతిరుమల: భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని తెలిపారు. రెండు...

చిత్తూరులో ముగ్గురిని తొక్కి చంపేసిన ఏనుగు..

అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న అధికారులు ఎట్టకేలకు బంధించారు. ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రెండురోజులుగా చేసిన ప్రయత్నాలు గురువారం ఫలించాయి. చిత్తూరు జిల్లా రామాపురం వద్ద ఏనుగు సంచరిస్తుందని సమాచారం అందుకున్న అటవీ అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.చెరుకుతోటలో ఉన్న...

అనంతగిరిలో రెచ్చిపోతున్న ఆకతాయిలు

బైకులు, కార్లతో నానాహంగామా సృష్టించిన వైనం.. పట్టించుకోని ఫారెస్ట్‌ అధికారులు వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి పర్యాటక ప్రాంతంలో దారుణ పరిస్థితులువికారాబాద్‌ : ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుషితం చేస్తు అంతా మా ఇష్టం..మమ్మల్ని అడిగేది ఎవరు అన్న చందంగా మద్యం తాగుతాం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఊటీగా పిలవబడే అనంతగిరి అటవీ ప్రాంతానికి వారాంతపు సెలవుల్లో వేల...

పర్యాటకులకు తప్పని తిప్పలు..

వికారాబాద్‌ అనంతగిరి ఘాట్‌లో ట్రాఫిక్‌ జామ్‌.. కనీస సౌకర్యాలు కల్పించడంలో ఫారెస్ట్‌ అధికారులు విఫలం..! పార్కింగ్‌ సదుపాయం లేక రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలిపివేత.. ఆ రోడ్డు గుండా ప్రయాణించే స్థానికులకు ఇబ్బందులు..వికారాబాద్‌ : జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడమే గాక,...
- Advertisement -

Latest News

ఆజ్ కి బాత్

నీ నీడను చూసి నీ బలమనుకుంటే..నీ అంత మూర్ఖుడు ఇంకెవరూ ఉండరు..ఎందుకో తెలుసా నీడ కూడా వెలుగును బట్టితన తీరును, దారినీ మార్చుకుంటుంది..ఇప్పుడు నీకు వంత...
- Advertisement -