Sunday, December 3, 2023

exams

తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా..

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా వేశారు. ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుండి నవంబర్ 30 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడగా.. తాజాగా డీఎస్పీ కూడా వాయిదా వేశారు. కొత్త తేదీలను కూడా ప్రకటించింది....

అక్టోబర్‌ మొదటి వారంలో గ్రూప్‌-4 ఫలితాలు!

హైదరాబాద్‌ : తెలంగాణలో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకిసీబీఆర్టీ విధానంలో మే 8, 9, 21, 22 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించి ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్‌ 20 విడుదల చేసింది. అయితే.. ఇప్పుడు గ్రూప్‌-4 ఫలితాలు కూడా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి....

ఏఈఈ పోస్టుల పరీక్షల ఫలితాలు విడుదల..

టి.ఎస్.పీ.ఎస్.సి. వెబ్ సైట్ లో అందుబాటులో.. ఒక ప్రకటనలో తెలియజేసిన అధికారులు.. హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్‌టీ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబ‌రు 20న‌ టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది....

తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

జూన్ 11వ తేదీ ఆదివారం న గ్రూప్ 1 ఎగ్జామ్.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న టి.ఎస్.పీ.ఎస్.సి. ఉదయం 10 - 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష.. ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్మూసివేస్తామని తెల్పిన అధికారులు.. అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్షీట్...

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షా ఫలితాల విడుదల..

84 శాతం మంది అభ్యర్థులు ఎంపిక.. 1,79,459 మంది పరీక్ష రాశారు.. 1,50,852 మంది క్వాలిఫై.. ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.. హైదరాబాద్, 30 మే (ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 84 శాతం మంది...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -