8 శతాబ్దాల దిగుడు బావి, శిధిల శిల్పాలను కాపాడుకోవాలి
నల్లగొండ : కాకతీయుల సామంతులుగా పానగల్లును పాలించిన కందూరు చోళుల కళాఖండాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ఈమని శివ నాగిరెడ్డి అన్నారు. స్థానిక ఛాయా సోమేశ్వర ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పానగల్లు పరిసరాల్లోని 800...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...