Sunday, May 19, 2024

dusshera special

దసరా పండుగ సందర్భంగా ఎస్‌సీఆర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు..

ప్రత్యేక రైళ్ల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ రెగ్యులర్‌ టికెట్‌ చార్జీలపై 30 నుంచి 50 శాతం అదనంగా వసూలు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ బాదుడు షురూ చేసింది. పేద, మధ్య తరగతుల ప్రయోజనాలు పక్కన పెట్టి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. పండుగల సందర్భంగా...

దసరా సంధర్బంగా ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్..

దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఈసారి ఆ బస్సుల్లో అధిక ఛార్జీలు ఉండవు అంతేకాదు రాయితీని కూడా ప్రకటించారు దసరా రద్దీ ఉంటుందనే అంచనాలతో ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ఈసారి 5500 బస్సుల్ని అందబాటులోకి తెస్తోంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బస్సుల్లో ఛార్జీలను పెంచబోమని తెలిపింది. అంతేకాదు మరో బంరాఫర్ ప్రకటించింది. అంతేకాదు ప్రతి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -