రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందుకున్న గ్రహీతలు..
నేషనల్ అవార్డులు అందుకున్న అల్లు అర్జున్ తదితరులు..
వేదికపై తళుక్కుమని మెరిసిన టాలీవుడ్ తారలు..
న్యూఢిల్లీ : జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఎన్నడూ లేని స్థాయిలో టాలీవుడ్ తారలు తళకులీనారు. ఈ ఏడాది ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో టాలీవుడ్కు వివిధ విభాగాల్లో అవార్డులు లభించిన సంగతి...
మూడు రోజుల పర్యటన చేయనున్న ప్రెసిడెంట్..
స్వాగతం పలికిన సురినాంలోని భారత రాయబారి..
రాష్ట్రపతిగా ఆమెకిది తొలి పర్యటన..
అమెరికాలో భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంచేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం..
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము ఆదివారం సురినామ్ చేరుకున్నారు. సురినామ్ ప్రోటోకాల్ చీఫ్, సురినామ్ లోని భారత రాయబారి ఆమెకు...
పార్లమెంట్ ప్రారంభంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం పంపకపోవడం దుర్మార్గం..
తీవ్ర విమర్శలు చేసిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
న్యూ ఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ఆమెకు ముందు రాష్ట్రపతిగా వ్యవహరించిన రామ్నాథ్ కోవింద్లను ఆహ్వానించలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ చీఫ్ మల్లి కార్జున్ ఖర్గే విమర్శలు...