Saturday, July 27, 2024

DR Br Ambethkar

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ డిసెంబర్‌ 25న మనుస్మృతిని దహనం చేసిన దినం

డాక్టర్‌ ఈదునూరి వెంకటేశ్వర్లు.. నర్సంపేట : 1927 డిసెంబర్‌ 25వ తేదీన రాత్రి 9 గంటలకు నేటికి సరిగ్గా 96 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని కొంకన్‌ ప్రాంతంలోని రాయగడ్‌ జిల్లాలోని మహద్‌ అనే చిన్న గ్రామంలో కొన్ని వేల మంది సమక్షంలో మనుధర్మశాస్త్రం ప్రతులను దహనం చేయడం జరిగింది. అంటరానితనం రూపుమాపుదాం మరియు బ్రాహ్మణీయ సంస్కృతిని...

సచివాలయంలో మూడు ప్రార్థనాలయాలు

ఆగస్ట్‌ 25న ప్రారంభానికి ముహూర్తాలు.. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ : సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, లౌకికవాద స్ఫూర్తి ప్రతిఫలించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చీలను...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -