8 నెలల గర్భిణీ మృతి
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని టెట్ పరీక్షా కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. 8 నెలల గర్భిణీ అయిన రాధిక అనే మహిళ పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్షకు...
అనారోగ్యంతో కన్నుమూసిన ఎమ్మెల్యే పెద్ద కుమారుడు..
గత కొద్ది రోజులుగా జాండిస్ తో బాధపడుతూ చికిత్స..
ఎమ్మెల్యేకు సానుభూతి, దైర్యం చెప్పిన పలువురు నాయకులు,సన్నిహితులు, బంధువులు..
పఠాన్ చెరు బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. ఆయన పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో కన్ను మూశారు.. విష్ణువర్ధన్ గత కొద్దీ రోజులుగా...
చంఢీగడ్ : ప్రస్తుతం ఎవరూ పక్షులను పట్టించుకోవడం లేదు. కానీ, అక్కడక్కడ పక్షి ప్రేమికులు ఇప్పటికీ కనిపిస్తుంటారు. చంఢగీడ్కి చెందిన ఓ వ్యక్తి పక్షుల కోసం...