Saturday, July 27, 2024

devoties

అమ్మవారి నామ స్మరణతో..అలరారిన ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణం..

దారులన్నీ ఉజ్జయిని మహంకాళి జాతర వైపే. అమ్మవారిని దర్శించుకున్న సిఎం కేసీఆర్.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ దత్తాత్రేయ,ఈటెల రాజేందర్ .. బంగారు బోనంతో ఎమ్మెల్సీ కవిత, ప్రిన్సిపాల్ సెక్రటరీశాంతి కుమారి.. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి (లష్కర్) బోనాల ఉత్సవాలు...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 74,583 మంది భక్తులు దర్శించుకోగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -