'దోస్త్' అడ్మిషన్ల వివరాలు వెల్లడి, డిగ్రీలో 52% అమ్మాయిలే
ఈ విద్యా సంవత్సరానికి 2,04,674 మందికి దోస్త్ అడ్మిషన్లు
కాలం మారుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు నెమ్మదిగా సాధారణ డిగ్రీకి కూడా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా డిగ్రీలో బీకాం కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు 2 లక్షల...
డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాలు..
హైదరాబాద్ : ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, తదితర పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ, సఫ్దర్జంగ్ హాస్పిటల్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ కళావతి సరన్ చిల్డ్రన్స్...
వాషింగ్టన్ : అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొనడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణాంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్టన్ర్ యూనివర్సిటీ నిర్ణయించింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి 2021లో సౌత్ లేక్ యూనియన్లోని ఈ యూనివర్సిటీలో మాస్టర్స్ చేరారు. ఈ ఏడాది జనవరి 23న...
డిగ్రీ పట్టా అందుకున్న ఓ శునకం అందరి మనసుల్ని దోచింది. న్యూజెర్సీలోని సెటాన్ హాల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సెర్మనీలో విద్యార్థినితో పాటు ఆ శునకం కూడా పట్టాను అందుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. సెటాన్ వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివిన మారియానీ అనే అమ్మాయి డిగ్రీ పట్టా అందుకోవాల్సి ఉంది. అయితే చాన్నాళ్ల నుంచి...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...