Tuesday, May 14, 2024

dasu suresh

మోదీ హయాంలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలి..

ఆశాభావం వ్యక్తం చేసిన దాసు సురేశ్ , అధ్యక్షులు, బీసీ రాజ్యాధికార సమితి.. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల రోడ్డు మార్గాన్ని 4 లేన్ లుగా విస్తరించడానికి, కాజిపేటలో వ్యాగన్ల ఫ్యాక్టరీలకు శంఖు స్థాపన చేసే క్రమంలో 30 సంవత్సరాల తర్వాత వరంగల్ నగరానికి భారత ప్రధాని విచ్చేయడం చారిత్రాత్మక ఘట్టమని బీసీ...

రాజ్యాంగ సవరణ జరగపోవడం అత్యంత దారుణం..

బీసీల అవకాశాలు మృగ్యమవుతున్నాయి.. మోదీజీ జర పట్టించుకోండి అంటూ రిక్వెస్ట్ చేసిన దాసు సురేశ్.. వరంగల్ కు వస్తున్న మోడీని నిలదీయడానికి వెనుకాడం.. మోడీ హయాంలో బీసీల రిజర్వేషన్లకు అవసరమైన చిన్న పలు ప్రాజెక్టుల ప్రారంభత్సవాల నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి వరంగల్ కు విచ్చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు...

పద్మశాలీ భవన్ లో రసాభసా గా మారిన బీసీ బంధు సమావేశం..

బీసీలను చీల్చుతున్న ప్రభుత్వ కుట్రలో భాగస్వామ్యులుగా కులసంఘ నాయకులు.. చేనేత వర్గానికి తీవ్రంగా నష్టం వాటిల్లినా,400 మంది నేతన్నలు ఆత్మహత్య పాలయినాప్రభుత్వాన్ని ప్రశ్నించని పద్మశాలీ భవన్ నేతలు; రెండు వారాల వ్యవధిలో చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వంఆదుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం .. కుల సంఘాల భవనాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారు..బీసీలకుఇప్పుడు కావాల్సింది పథకాలు కాదు, అధికారంలో...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -