న్యూఢిల్లీ, ప్రముఖ గ్లోబల్ బెవరేజీ కంపెనీ అయిన కోకా-కోలా ఇండియా, "నీటి సంరక్షణ రంగంలో సి.ఎస్.ఆర్. కార్యకలాపాలకు ఉత్తమ పరిశ్రమ" విభాగంలో జాతీయ నీటి అవార్డు 2022ను అందుకుంది. వాటర్ స్టీవార్డ్షిప్ కోసం జాతీయ అవార్డును అందుకున్న భారతదేశంలో మొదటి పానీయాల కంపెనీ కంపెనీ. భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ అందించిన...
సి.ఎస్.ఆర్. నిధుల దుర్వినియోగం..
పేదవారి డబుల్ బెడ్ రూమ్ కు 3లక్షలు..
పబ్లిక్ టాయిలెట్ కు రూ. 7, 28, 929 లక్షలు..
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన విమర్శలు..
ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్..
హైదరాబాద్లో సి.ఎస్.ఆర్. నిధులను ఉపయోగించి జీ.హెచ్.ఎం.సి. ద్వారా ( పబ్లిక్ టాయిలెట్లు, బీఓటీ టాయిలెట్లు, ఆటోమేటెడ్ టాయిలెట్లు, బయో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...