కూనంనేని నామినేషన్కు తరలివచ్చిన జనం
మార్కెట్యార్డు నుండి భారీ ప్రదర్శన
ప్రదర్శనలో నారాయణ, పొంగులేటి, కూనంనేని
కొత్తగూడెం : కొత్తగూడెంలో అరాచకాలు, ఆత్మహత్యలతో కూడిన రాక్షస పాలనను అంతం చేసి, ప్రజా పాలనను తెచ్చుకుందామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్ప్రచార కమిటీ కోకన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబవివరావు అన్నారు. సిపిఐ రా...
కాంగ్రెస్ వామపక్షాల పొత్తుపై లేని స్పష్టత..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొత్తు పంచాయితీ ముదురుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై స్పష్టత రావడం లేదు. ఖమ్మం జిల్లాలో సీట్ల సర్దుబాటుపై పీటముడి వీడటం లేదు. కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలను వామపక్షాలు అడుగుతున్న నేపథ్యంలో.. పొత్తులపై ప్రతిష్టంభన ఏర్పడింది....
వామపక్షాలతో పొత్తు కాంగ్రెస్ కు ప్రమాదమా.!
తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదని చట్టసభల్లో తీర్మానించిన సి.పి.ఎం పార్టీతో ఒరిగేదేముంది.?
మిర్యాలగూడలో ప్రజాబలం కలిగిన బి.ఎల్.ఆర్ ను కాదని సి.పి.ఎంకు కేటాయిస్తే సీటు గోవిందా!
సి.పి.ఐ ఆశించే స్థానాల్లో మునుగోడు మినహా అన్నింటా కష్టమే..
తమ్మినేని, కూనంనేనికి ఇవ్వడం కూడా అసాధ్యమేనా..!
( పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి )
హైదరాబాద్ : తెలంగాణ...
-రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ కు సిపిఐ నేతల వినతి పత్రం
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కుంట్లూర్ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 215 నుండి 224 వరకు సుమారు 100 ఎకరాల భూదాన భూమిలో 10 వేల మంది నిరుపేద కుటుంబాల ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారని, అట్టి గుడిసెలను తొలిగించేందుకు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...