Monday, May 20, 2024

course

ఎంబీఏలో అడ్మిషన్లు..

విద్యార్థులకు జేఎన్‌టీయూలో అవకాశంఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ మరో అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు చదువుతున్న వారు సెకండ్‌ డిగ్రీ కోర్సుగా ఎంబీఏను ఎంపిక చేసుకొనే సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎంబీఏ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల...

సొసైటీ బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల

తెలంగాణ బీసీ గురుకులాల్లో.. బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు మహాత్మా జోతిబా ఫులే తెలంగాణ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.కోర్సు: బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ (మహిళా అభ్యర్థులకు మాత్రమే)సీట్ల సంఖ్య: 240 (బీసీ- 75 శాతం, ఎస్సీ- 15 శాతం,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -