Friday, May 17, 2024

counting

నేడే ఓట్ల లెక్కింపు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రత 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం 10కల్లా తొలి ఫళితం వెలువడే ఛాన్స్‌ భారీగా భద్రాతా ఏర్పాట్లు చేసిన ఈసీ హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా నేడు జరిగే కౌంటింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించేలా విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు భారీగా మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు...

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు

8గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాటెల్ట కౌంటింగ్‌ ఆ తరవాత ఇవిఎంల కౌంటింగ్‌ ప్రారంభం స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు 40 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్‌ అమలు గత ఎన్నికలతో పోలిస్తే 3శాతం తగ్గిన పోలింగ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడి హైదరాబాద్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల...

ఈవీఎంలో భవితవ్యం..

ముగిసిన తెలంగాణ ఎన్నికలు 65 - 68 శాతం మధ్యలో పోలింగ్‌ 3న కౌంటింగ్‌.. ఫలితాల ప్రకటన గ్రామాల్లో బారులు తీరిన ప్రజలు నగరంలో అంతంతమాత్రంగానే ఓటింగ్‌ మొరాయించిన చోట ఈవీఎంల మార్పు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతం హైదరాబాద్‌ : తెలంగాణలో పోలింగ్‌ పక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు...

ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రాలు..

అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం లెక్కింపు కేంద్రాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ఓటింగ్‌ - హైదరాబాద్ లో 14 లెక్కింపు కేంద్రాలు రంగారెడ్డి జిల్లాలో 4 కేంద్రాలు ఏర్పాటు హైదరాబాద్‌ : తెలంగాణలో నవంబర్‌ 30న జరగనున్న పోలింగ్‌ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -