పాల్గొన్న గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
ధర్మో రక్షతి రక్షిత: ట్రస్ట్ అనుబంధ సంస్థ శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో శైవక్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారతధర్మ దేవత పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివస్వామి వారి సంకల్పముతో శనివారం శ్మన అమ్మకు మన సారె మనసారా...
నేడే పాఠశాలలు ప్రారంభం..సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలుస్వాగతం పలకబట్టే ..ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలోతీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెప్పిరి మన పాలకులువందల కోట్లు విద్యాశాఖ అభివృద్ధికి ఖర్చుచేస్తామని మాటలు చెప్పారు..మన ఊరు - మనబడి కార్యక్రమాన్నిమూటలు కట్టి మూలకు పడేసి..దశాబ్ది ఉత్సవాల పేరుతోపార్టీ ప్రచారాలు చేసుకున్నతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ ప్రజలు త్వరలోనేసరైన సమాధానం చెబుతారు
నాగిరెడ్డి...
కుంటను కనుమరుగు చేస్తున్న వరీటెక్స్ విరాట్….
స్థానిక కార్పొరేటర్ కనుసనల్లోనే రామసముద్రం కుంట రాక్షసుల పాలు….
వరీటెక్స్ విరాట్ లో కార్పొరేటర్ వాటా ఎంత?
అవినీతికి కేరాఫ్ గా మారుతున్న రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు….
పక్క ప్రణాళికతోనే కుంటలు, చెరువులలో నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేస్తున్న వైనం…
వరిటెక్స్ నిర్మాణ సంస్థకు కొమ్ముకాస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులు….
ముఖ్యమంత్రి ఆశయానికి గండి...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...