Saturday, July 27, 2024

congress leaders

నామినేటెడ్‌ పోస్టులపై ఆశావాహులు

కాంగ్రెస్‌ నేతల్లో నయా జోష్‌ గాంధీభవన్‌లో సందడే సందడి రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్‌ దాదాపు 1,000 కి పైగా దరఖాస్తులు పార్టీ కోసం పని చేసిన వారికే పోస్టులు త్వరలోనే సలహా కమిటీ ఏర్పాటు చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్‌ కనిపిస్తుంది.. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు.....

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సేవలు నిరుపమానం

నివాళులు అర్పించిన కాంగ్రెస్‌ నాయకులు మంథని : భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖా మంత్రిగా ఇలా అంబేడ్కర్‌ గురించి ఎంత చెప్పుకునా తక్కువేననడంలో అతిశయోక్తి లేదని,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో శ్రమించారని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్‌ అన్నారు. బుధవారం మంథని అంబేద్కర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌...

తెగించి కొట్లాడితేనే తెలంగాణ

ఉద్యమాన్ని మలినం పట్టించే ప్రయత్నం చేశారు నడిగడ్డను ఆగం పట్టించిదెవరో అందరికీ తెలుసు ఆనాటి చరిత్ర..నేటి చరిత్రా మీ కళ్లముందే ఎవరి వల్ల తెలంగాణకు న్యాయం జరిగిందో చూడాలి గద్వాల సభలో సిఎం కెసిఆర్‌ పిలుపు జోగులాంబగద్వాల్‌ : కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నినాదంతో తాను ఆమరణ దీక్ష పడితే విూరంతా ఎక్కడివారు అక్కడ పులిబిడ్డల్లాగా కొట్లాడితేనే తెలంగాణ...

సింగరేణి తెలంగాణ సొత్తు(కాంగ్రెస్ నాయకులవల్లే కేంద్రానికి వాటా)

బీఆర్ఎస్ పాలనలో లాభాలు, బోనస్‌లు తుమ్మముల్లు కావాలా…పువ్వాడ పువ్వు కావాలా సమర్థులైన నాయకులను గెలిపించండి గుడ్డిగా, తమాషాగా ఓటు వేయొద్దు కేసీఆర్‌ను చూసి వనమాకు ఓటు వేయండి సీతారామప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసుకుందాం ఖమ్మం జిల్లా చైతన్యాలకు పోరాటాలకు అడ్డా ప్రాంతీయ పార్టీల యుగం రాబోతుంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ సైకిల్ మీద ప్రతి వాడలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజలకు...

ముఖ్యమంత్రి ఇలాకాలో బీఅర్ఎస్ పార్టీకి బారి షాక్

ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన సర్పంచ్ నత్తి మల్లేశ్ ముదిరాజ్, ఎంపిటిసి లావణ్య ముదిరాజ్ మనోహరబాద్ : సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడ మేజర్ పంచాయతీ కాళ్లకల్ సర్పంచ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్, ఎంపిటిసి నత్తి లావణ్య మల్లేష్ ముదిరాజ్,...

బీఆర్‌ఎస్‌ను భరించే ఓపిక ప్రజలకు లేదు

రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాంగ్రెస్‌ నాయకులు బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు : రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని భరించే ఓపిక ప్రజలకి లేదని, వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్‌, కాంగ్రెస్‌ నేత బుయ్యని మనోహర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరు నియోజకవర్గం లోని తాండూర్‌ పట్టణం, తాండూరు మండలం తో...

ఎన్నికలలో భాగంగానే ఈ పర్యటనలు

ఏం అభివృద్ధి చేశారో చూపించాలి డబల్‌ బెడ్‌ రూమ్‌ల విషయంలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విద్యా, వైద్యాన్ని నిర్వీర్యం చేశారు మంత్రి పర్యటనను ఎద్దేవా చేసిన కాంగ్రెస్‌ నాయకులు వీర్లపల్లి శంకర్‌ షాద్‌ నగర్‌ : ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనలో భాగంగా గురువారం నియోజక వర్గంలో పలు అభివృద్ధి...

డీసీసీ సాక్షిగా… డిష్యూం డిష్యూం..!

జిల్లా కాంగ్రెస్‌లో ఆగని వర్గ పోరు… ఎన్నికల పరిశీలకుల ఎదుట నాయకుల వాగ్వివాదం… జిల్లాలో విహెచ్‌కు పని ఏంటి అని ప్రశ్నించిన నాయకులు… వారించిన బట్టి, పొంగులేటి, రేణుకా… శాంతించని కార్యకర్తలు, పోటాపోటీగా నినాదాలు… సమావేశం నుంచి వెనుతిరిగిన బట్టి, పొంగులేటి…ఖమ్మం : ఖమ్మం డిసిసి సాక్షిగా కాంగ్రెస్‌ నాయకుల వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ...

కెసిఆర్ 10 ఏళ్ల పాలనపై “ఎవని పాలయిందిరో తెలంగాణ ” పుస్తకావిష్కరణ..

సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని బాధితులతోఆవిష్కరణ చేయించిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. హైదరాబాద్ : కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై"ఎవని పాలయిందిరో తెలంగాణ" సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని - బాధితులతో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్ మాట్లాడుతూ.. ప్రియమైన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -