Tuesday, October 3, 2023

congress leaders

డీసీసీ సాక్షిగా… డిష్యూం డిష్యూం..!

జిల్లా కాంగ్రెస్‌లో ఆగని వర్గ పోరు… ఎన్నికల పరిశీలకుల ఎదుట నాయకుల వాగ్వివాదం… జిల్లాలో విహెచ్‌కు పని ఏంటి అని ప్రశ్నించిన నాయకులు… వారించిన బట్టి, పొంగులేటి, రేణుకా… శాంతించని కార్యకర్తలు, పోటాపోటీగా నినాదాలు… సమావేశం నుంచి వెనుతిరిగిన బట్టి, పొంగులేటి…ఖమ్మం : ఖమ్మం డిసిసి సాక్షిగా కాంగ్రెస్‌ నాయకుల వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ...

కెసిఆర్ 10 ఏళ్ల పాలనపై “ఎవని పాలయిందిరో తెలంగాణ ” పుస్తకావిష్కరణ..

సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని బాధితులతోఆవిష్కరణ చేయించిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. హైదరాబాద్ : కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై"ఎవని పాలయిందిరో తెలంగాణ" సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని - బాధితులతో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్ మాట్లాడుతూ.. ప్రియమైన...
- Advertisement -

Latest News

“దిగంబర్ జైన” మతస్తుల దాడి నుండి గిరినార్స్వయంభూ దత్త క్షేత్రాన్ని కాపాడండి..

విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్. గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం. ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్ ఇకనైనా...
- Advertisement -