Thursday, May 16, 2024

congress chief

తెలంగాణలో ఎంపి ఎలక్షన్స్‌పై కాంగ్రెస్‌ ఫోకస్‌

మంత్రులతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే భేటీ 14 ఎంపి సీట్లలో గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశం న్యూఢిల్లీ : తెలంగాణలో విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ లోక్‌సభ సమన్వయ...

ఖర్గే, రాహుల్‌ గాంధీతో శరద్‌ పవార్‌ భేటీ

ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై చర్చ న్యూఢిల్లీ : ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ శుక్రవారం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్‌ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -