Saturday, May 18, 2024

Coca-Cola India

నేషనల్ వాటర్ అవార్డును పొందిన మొట్టమొదటిపానీయాల కంపెనీగా కోకా-కోలా ఇండియా..

న్యూఢిల్లీ, ప్రముఖ గ్లోబల్ బెవరేజీ కంపెనీ అయిన కోకా-కోలా ఇండియా, "నీటి సంరక్షణ రంగంలో సి.ఎస్.ఆర్. కార్యకలాపాలకు ఉత్తమ పరిశ్రమ" విభాగంలో జాతీయ నీటి అవార్డు 2022ను అందుకుంది. వాటర్ స్టీవార్డ్‌షిప్ కోసం జాతీయ అవార్డును అందుకున్న భారతదేశంలో మొదటి పానీయాల కంపెనీ కంపెనీ. భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ అందించిన...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -