Saturday, July 27, 2024

CM Jaganmohan Reddy

బాబు పాలనంతా అవినీతిమయం

కుంభకోణాల్లో ఆయన దిట్ట అడ్డగోలుగా ఎపిని దోచేశాడు కుప్పం నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేదు ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచింది నేనే అన్నివర్గాలకు న్యాయం చేస్తున్న మీ జగనన్న ఎమ్మిగనూరు జగనన్న చేదోడులో సిఎం జగన్‌ కర్నూలు : చంద్రబాబు పాలన మొత్తం అవినీతి కుంభకోణాలమయం అని సిఎం జగన్‌ విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమంలో జగన్‌ ప్రసంగించారు....

ఆర్థిక ఉగ్రవాదిలా జగన్‌ పాలన

గుంటూరు : ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్లు మొక్కుతూ ఆర్థిక ఉగ్రవాదిలా జగన్‌ పాలన చేస్తున్నాడని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సీపీఐ కార్యాలయంలో గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల విూడియాతో మాట్లాడుతూ..‘‘వైసీపీ ప్రభుత్వం ఏపిని అప్పుల...

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అలరించిన అలంకృత శకటాలు..

ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.. విజయవాడ : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 13 అలంకృత శకటాలు తమ తమ...

నారా లోకేష్ ను కలిసిన మంగళగిరి ముస్లింలు..

అమరావతి : మంగళగిరి పాతబస్టాండు వద్ద ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రంజాన్, బక్రీద్ పండుగల రోజున ప్రార్థనలు చేసుకోవడానికి స్థలాలు సరిపోవడం లేదని వెల్లడి.. స్మశాన వాటికకు కూడా స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. ప్రార్థన స్థలాలు, స్మశానం, కమ్యూనిటీ హాలు, షాదీఖానాల కోసం 5 ఎకరాల...

అధికారంలోకి రాగానే పెంచిన పన్నులు తగ్గిస్తాం

ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం ప్రజల్లో భయం పోగొట్టేందుకే యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా కొత్తపల్లిలో ప్రజలో లోకేశ్‌ రచ్చబండ నెల్లూరు : టిడిపి అధికారంలోకి రాగానే.. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పెంచిన పన్నులన్నీ తగ్గిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. నెల్లూరు జిల్లా కొత్తపల్లి గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -