Monday, May 20, 2024

cji

ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరు సిఫార్సు..

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరును సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆయన 2013లో జడ్జిగా నియామకమయ్యారు. సుదీర్ఘకాలంగా పనిచేసిన ఆయనను 2022లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమించారు. ఈ యేడాది ఫిబ్రవరి 9న మణిపూర్‌ హైకోర్టు సీజేగా నియమిస్తు పేరును ప్రతిపాదించగా...

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు..

జులై 4 న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన ఐఓఏ రిటర్నింగ్ అధికారిగా జమ్ము కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫెడరేషన్ ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం.. బ్రీజ్ భూషణ్ పై ఆరోపణల నేపథ్యంలోఆసక్తికరంగా ఎన్నికల నిర్వహణ.. గత కొన్నిరోజులుగా ఖాళీగా ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు నిర్వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ ఎన్నికను జులై...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -