Saturday, May 11, 2024

cid

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు లోకేష్..

రెండో రోజు సీఐడీ విచారణకు లోకేష్ తొలిరోజు విచారణ తర్వాత మళ్లీ నోటీసులు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రశ్నిస్తున్న సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం విచారణ జరగగా.. మరోసారి విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ...

ముగిసిన చంద్రబాబు తొలిరోజు విచారణ..

ఇద్దరు లాయర్ల సమక్షంలో సీఐడీ అధికారుల ఆరా.. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఎంక్వయిరీ.. పాల్గొన్న 12 మంది సభ్యుల టీమ్.. థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదన్న న్యాయస్థానం.. మొత్తం రెండు సెషన్స్ లో 6 గంటలపాటు విచారణ.. అమరావతి : తొలి రోజు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారణ ముగిసింది. ఇద్దరు లాయర్ల సమక్షంలోనే.. లోకేష్‌, కిలారి రాజేష్‌, పీఏ...

తీర్పు నేడు..

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు నేటికీ వాయిదా.. ఉదయం పదిన్నరకు తీర్పు వెలువరిస్తామన్న న్యాయమూర్తి.. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన కస్టడీ పిటిషన్ తీర్పు.. కస్టడీ పిటిషన్‌పై బుధవారమే పూర్తయిన వాదనలు.. అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. నేటి ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది....

చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్..

ఆయన 13 చోట్ల సంతకాలు పెట్టారు.. నిబంధనలు పక్కనపెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు.. రూ.241 కోట్లు నేరుగా ఒక కంపెనీకి వెళ్లడం కీలకం.. అప్రూవల్స్ కోసం బాబు సంతకం ఉందన్న ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.. అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాడు నిబంధనలను పక్కనపెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ...

మానవ అక్రమ రవాణా నిరోధం కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలి..

వినతి చేసిన అక్రమ రవాణా నిరోధక యూనిట్స్, మహిళా రక్షణ విభాగం.. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి అందరూ సమాజంలోని ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలి అని రాష్ట్ర అక్రమ రవాణా నిరోధక యూనిట్స్, మహిళా రక్షణ విభాగం సి.ఐ.డి. ఎస్.పి కె.జి.వి. సరిత పిలుపునిచ్చారు. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -