Thursday, March 28, 2024

chennai super kings

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ఐదు ఐపీఎల్‌ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న మిస్టర్ కూల్‌.. 250 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో 220 మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫున ఆడగా.. రైజింగ్‌ పుణె...

ధోనీ కోసం ఏమైనా చేస్తాను..

వైరల్ అవుతున్న జడేజా ట్వీట్.. రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ పై విజ‌యం సాధించింది....

రైల్వే స్టేషన్‌లో నిద్రించిన సీఎస్కే ఫ్యాన్స్‌..

ఎంఎస్‌ ధోనీ.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో ఎంతో కూల్‌గా కనిపిస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్స్ అయితే ధోనీని దేవుడితో సమానంగా కొలుస్తుంటారు. మిస్టర్‌ కూల్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడంటే అతని ఫ్యాన్స్‌తో...

ఐపీఎల్‌ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మేన్..

ఇవాళ్టితో ఐపీఎల్‌ సీజన్‌ 16 ముగియనుంది. ఆఖరి మ్యాచ్‌లో హర్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు, మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తలపడనున్నాయి. గత సీజన్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయిన గుజరాత్‌ టైటాన్సే మళ్లి గెలుస్తుందా.. లేదంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గి ముంబై ఇండియన్స్‌...

గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డు..

ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఉన్నా, ఎంత మంది స్టార్ ప్లేయర్స్ ఆడుతున్నా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకున్న క్రేజే వేరు. అదే నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. ధోని నాయకత్వంలోని చెన్నై మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు అభిమానులు ఎగబడి పోతున్నారు. ఈ క్రమంలో మే 23న...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -