ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ఐదు ఐపీఎల్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న మిస్టర్ కూల్.. 250 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇందులో 220 మ్యాచ్లు సీఎస్కే తరఫున ఆడగా.. రైజింగ్ పుణె...
వైరల్ అవుతున్న జడేజా ట్వీట్..
రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది....
ఎంఎస్ ధోనీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో ఎంతో కూల్గా కనిపిస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే ధోనీని దేవుడితో సమానంగా కొలుస్తుంటారు. మిస్టర్ కూల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అతని ఫ్యాన్స్తో...
ఐపీఎల్లో ఎన్ని జట్లు ఉన్నా, ఎంత మంది స్టార్ ప్లేయర్స్ ఆడుతున్నా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకున్న క్రేజే వేరు. అదే నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. ధోని నాయకత్వంలోని చెన్నై మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు అభిమానులు ఎగబడి పోతున్నారు. ఈ క్రమంలో మే 23న...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...