జమిలి పేరుతో మోసం చేయాలని కేంద్రం కుట్ర : గుత్తా సుఖేందర్రెడ్డినల్లగొండ : మినీ జమిలి పేరిట కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి విూడియాతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ...
జమిలీ ఎన్నికలపై కేంద్రం సీరియస్
ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
అమిత్ షా, అధీర్ రంజన్, గులాంనబీలకు చోటున్యూఢిల్లీ : వన్ నేషన్ వన్ ఎలక్షన్పై కేంద్ర ప్రభుత్వం శనివారం కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఛైర్మన్గా ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో విపక్ష...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...